అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. గురువారం రాత్రి10గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయనితెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యాడు. లండన్ నుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన విద్యార్థి కాకినాడ జీజీహెచ్లో చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. విద్యార్ది కుటుంబ సబ్యులు,స్నేహితుల నమూనాలు అన్నింటిలోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎస్పి నాయుమ్ జీజీహచ్ సీనియర్ రాఘవేంద్రరావ్ మీడియా కి వివరాలు వెల్లడించారు.
కరొన పాజిటివ్ కేసుల వివరాలు జిల్లాల వారీగా:
Comments
Post a Comment